SRPT: నడిగూడెం మండలంలోని వేణుగోపాలపురం నుంచి వీరాంజనేయనగర్ వెళ్లే రహదారి బురదమయంగా మారింది. వర్షాలతో రహదారిపై బురద పేరుకుపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రహదారి బురదమయం.. ప్రయాణికులకు ఇబ్బందులు


