WNP: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్.గోపాల్ నాయక్ తెలిపారు. ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో నేడు మేగా జాబ్ మేళా


