హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

CTR: విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా ఉండదని అర్బన్ డివిజన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. మురకంబట్టు, ఆర్పీఎస్ నగర్, వెంగనపల్లి, సీఆర్ మిట్ట, సీకేపల్లి ఫీడర్ల పరిధిలోని రఘురామ్ నగర్ కాలనీ, మైదా ఫ్యాక్టరీ, సీకేపల్లి, సాంబయ్యకండ్రిగ, శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉండదన్నారు.