CTR: శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం రాకతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. గురువారం పుంగనూరు పూల మార్కెట్లో కేజీల్లో ధరలు ఈ విధంగా పలికాయి. బంతి కేజీ రూ. 40-50, చామంతి కేజీ రూ. 300-400, రోజా కేజీ రూ. 400, మల్లెపూలు కేజీ రూ. 1000, కనకాంబరం కేజీ రూ. 3000, లిల్లీ పూలు కేజీ రూ. 400, తామర పూలు ఒకటి రూ. 70, అరటి పిలకలు జత రూ.100 ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆకాశాన్నంటుతున్న పూల ధరలు


