హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలి'

అన్నమయ్య: పీఎం సూర్యఘర్ పథకాన్ని వేగవంతం చేయాలని APSPDCL ఇంఛార్జ్ ఈశ్వర్  రెడ్డి అన్నారు. నిన్న మదనపల్లె జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఈ పథకం ప్రగతిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో 1600 దరఖాస్తులు వచ్చాయని 360 లబ్దిదారులకు డబ్బులు చెల్లించినట్లు ఈఈ గంగాధర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.