KRNL: ఈనెల 27న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, ఎస్వీ విజయమనోహరి దంపతుల ఏకైక కుమారుడు ఎస్వీ జనక్రెడ్డి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మను బుధవారం HYDలోని ఆమె నివాసంలో కలిసి ఎస్వీ జనక్రెడ్డి, మోహన్రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు. వివాహ వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా విజయమ్మను కోరారు.
ఆంధ్రప్రదేశ్
కుమారుడి వివాహానికి YS విజయమ్మకు ఆహ్వానం: ఎస్వీ


