GDWL: అలంపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో జీహెచ్ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం, రెమిడియేషన్పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థిలో చదవడం, రాయడంతో పాటు కనీస సామర్థ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ మీటింగ్


