నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ బుధవారం మినీ బైపాస్ రోడ్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. టెంకాయలు తాగిన వ్యర్థాలను బుట్టల్లో సేకరించి రోడ్లపై వేయవద్దని వ్యాపారులకు సూచించారు. చెత్త వాహనాలకు లేదా డంపింగ్ యార్డు అందజేయాలన్నారు. రోడ్డు ఆక్రమించి వ్యాపారం చేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
వ్యాపారులకు కమిషనర్ వార్నింగ్


