WGL: పట్టణంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా సూక పల్లికాయ రూ.7,500, పచ్చి పల్లికాయకి రూ.3,800 ధర వచ్చాయి. అలాగే మొక్కజొన్న క్వింటాకి రూ.2,600, 5531 రకం మిర్చికి రూ.19,300 పలికాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ
వరంగల్ మార్కెట్లో చిరుదాన్యాల ధరలు ఇలా..!


