VSP: షీలా నగర్ జంక్షన్ వద్ద తవ్విన మట్టికుప్పలో భారీగా అవశేషాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై గాజువాక పీఎస్ లో కేసు నమోదైంది. 194 BNSS కింద అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణలో అసలు నిజాలు బయటపడనున్నాయి. కాగా.. తవ్విన మట్టి కంచరపాలెం స్మశానం చెందినట్లుగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
మట్టికుప్పలో పుర్రెలు.. కేసు నమోదు


