కృష్ణా: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుంటూరులో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రి సానుకులంగా స్పందించి.. సంబంధిత సబ్జెక్టులో మాత్రమే పరీక్ష జరిగేలా పరీక్షా విధానాన్ని సరళకృతం చేయడానికి కృషి చేస్తానని హామి ఇచ్చినట్లు శ్రీను తెలిపారు
ఆంధ్రప్రదేశ్
టెట్ మినహాయింపునకు విజ్ఞప్తి


