HYD: యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గం మదీనా నగర్లోని హెచ్.నెం. 17/3/194/68/A వద్ద చెత్త పేరుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
చెత్త కుప్పలతో మదీనా నగర్ వాసుల ఇబ్బందులు


