RR: షాద్నగర్లో డ్రైవర్లు, వాహనదారులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగం ప్రమాదకరమని హెచ్చరించారు.
తెలంగాణ
డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి: సీఐ


