హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుబజార్‌లో నేటి కూరగాయల ధరలు ఇవే.!

NTR: తిరువూరు రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.27, వంగ రూ.32, పచ్చిమిర్చి రూ.51, బెండరూ.15, కాకర రూ.32, బీర రూ.30, క్యారెట్ రూ.44, గోరుచిక్కుడు రూ.28, ఉల్లిపాయలు రూ.41, చామ రూ.40, బీట్‌రూట్ రూ.42, కంద రూ.36, కీర రూ. 56, దొండ రూ.26, క్యాబేజీ రూ.28, బంగాళాదుంప రూ.26, కాప్సికం రూ.52, బజ్జి మిర్చి రూ.60, అల్లం రూ.113-203, వెల్లుల్లి రూ.183, అకాకర రూ. 130గా ఉన్నాయి.