హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాడేరులో భారీ జాబ్‌మేళా: ఎస్సై

ASR: ఏజెన్సీ గిరిజన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఈ నెలాఖరులో భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు అరకులోయ ఎస్సై టీ.మల్లేశ్వరరావు తెలిపారు. ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆధ్వర్యంలో మేళా జరుగుతుందని పేర్కొన్నారు. 35 ఏళ్లలోపు అర్హత కలిగిన యువతీ యువకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.