WG: కాళ్ల మండలం కాళ్ళకూరులోని శ్రీ స్వామి వారి దేవస్థానంలో మాడవీధులు విస్తరణకు దొడ్డనపూడికి చెందిన కీ.శే. కొప్పర్తి వీర్రాఘవులు జ్ఞాపకార్థం భార్య సోమేశ్వరి రూ. లక్ష విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని అల్లుడు మురళికృష్ణ కుమార్తె ధనలక్ష్మి మనమడు వీర వెంకటసతీష్ కలిసి దేవాలయానికి అందించినట్లు ఛైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాడవీధుల విస్తరణ రూ. లక్ష విరాళం


