అన్నమయ్య: బి.కొత్తకోట నగర పంచాయతీలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ నాయకులు విమర్శించారు. 41 డిమాండ్లతో కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. బస్టాండ్, ఆసుపత్రి, విద్యాసంస్థలు, రోడ్లు, డ్రైనేజీ, బైపాస్ రోడ్డు సమస్యలు పరిష్కరించాలన్నారు. ధర్నాలో నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మౌలిక వసతుల కల్పనలో విఫలం: సీపీఐ


