హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనారోగ్య సమస్యలతో హిందీ పండిట్ మృతి

TPT: గూడూరు జెడ్‌పీ హైస్కూల్‌లో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న యల్లమరాజు విజయమ్మ (51) సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.