ATP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో డీఆర్వో మల్లోబులును కలసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని జనతా వారధి జిల్లా కన్వీనర్ ఎల్. నాగేంద్ర కుమార్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారానికి 'జనతా వారధి'


