హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా మందు చల్లిన వ్యవసాయ కూలీ మృతి

JN: స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండకు చెందిన తేలూజూరి హర్షవర్ధన్‌ (21) చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఈ నెల 10న ఓ రైతు వరి పొలంలో యూరియాతో పాటు నాగలి లిక్విడ్‌ మందు కలిపి చల్లేందుకు వెళ్లిన హర్షవర్ధన్‌.. రెండు రోజుల తర్వాత వాంతులు, విరేచనాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సిఐ వేణు తెలిపారు.