MHBD: నర్సింహులపేట మండలంలోని మూడావత్ తండాకు చెందిన మూడావత్ బిక్కి (70) విషపురుగు కాటుతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ నెల 11న పొలంలో పనిచేస్తుండగా విషపురుగు కాటేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు నరసింహా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ మహిళ మృతి


