VSP: వర్షాభావంతో నగరంలో తాగునీటి సమస్య తీవ్రతరమవుతోంది. ప్రస్తుతం రోజుకు 473 ఎంఎల్డీల నీటి అవసరం ఉండగా, 410 ఎంఎల్డీలు మాత్రమే సరఫరా అవుతోంది. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిపోవడంతో ఆందోళన నెలకొంది. దీంతో కొత్త నీటి వనరులపై జీవీఎంసీ దృష్టిసారించింది.
ఆంధ్రప్రదేశ్
భవిష్యత్తు నీటి అవసరాలపై జీవీఎంసీ దృష్టి


