ELR: లక్కవరం గ్రామానికి చెందిన కనికెళ్ళ సత్యవతి అనే మహిళ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, వైద్య ఖర్చులకు తల్లడిల్లుతున్న ఆ కుటుంబానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తక్షణ సహాయం అందించారు. చికిత్స నిమిత్తం లక్కవరం TDP నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే స్పందించి ప్రభుత్వం ద్వారా రూ. 1,86,000 లక్షల LOC లెటర్ను మంజూరు చేశారు.
ఆంధ్రప్రదేశ్
LOC చెక్కును అందచేసిన ఎమ్మెల్యే


