శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో అజేయ సెంచరీతో మెరిశాడు. రాహుల్ 77 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. జైస్వాల్ (32) రనౌట్ కాగా, గిల్ 16 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు. పడిక్కల్కు తోడుగా పంత్ (27) క్రీజులో ఉన్నాడు. భారత్ స్కోర్: 288/2 (1st Innings)
క్రీడలు
లంకతో టెస్టు.. తొలి రోజు టీమిండియాదే


