బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటనపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. BCBతో సత్సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ అనుమతి రాగానే షెడ్యూల్ను ఖరారు చేస్తామని వెల్లడించాయి.
క్రీడలు
ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్న BCCI


