హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు భారీ షాక్

శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కీలకమైన ఈ సిరీస్‌కు ముందు అతను జట్టుకు అందుబాటులో లేకపోవడం టీమిండియా బ్యాటింగ్ విభాగానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంది.