భారత యువ అథ్లెట్ ఆశిశ్ యాదవ్ జావెలిన్ త్రోలో సత్తా చాటాడు. ప్రపంచ U20 ఛాంపియన్షిప్స్లో 74.09 మీటర్ల దూరం విసిరి రజత పతకం సాధించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ హెడ్రిక్ హైమన్స్ 80.50 మీటర్లతో స్వర్ణం గెలిచాడు. పదేళ్ల తర్వాత ఈ ఈవెంట్లో భారత్కు రెండో పతకం అందించిన అథ్లెట్గా ఆశిశ్ నిలిచాడు.
క్రీడలు
పదేళ్ల తర్వాత భారత్కు రెండో పతకం


