హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంకతో మ్యాచ్‌లు.. నలుగురు స్పిన్నర్లకు ఛాన్స్

శ్రీలంకతో త్వరలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టు సన్నాహాలు ప్రారంభించింది. ఈ కీలక సిరీస్ కోసం టీమిండియా నెట్ బౌలర్లుగా నలుగురు యువ స్పిన్నర్లకు అవకాశం దక్కింది. ప్రతిభావంతులైన దేశవాళీ స్పిన్నర్లు తనుష్ కొటియన్, హర్ష్‌ దూబె, విప్రాజ్ నిగమ్, శివాంగ్ కుమార్‌ను జట్టు నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేశారు.