ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో గంజాయి కలకలం సృష్టించింది. 2.7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ బాక్సుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, పక్కా సమాచారంతోనే ఈ ఘటనను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
క్రైమ్
ఎయిర్పోర్ట్లో గంజాయి కలకలం

