హైదరాబాద్: 28°C
క్రీడలు

బాక్సింగ్‌లో భారత్‌కు ఏడో స్వర్ణం

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌‌లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. పురుషుల బాక్సింగ్ 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ స్వర్ణం సాధించాడు. దీంతో బాక్సింగ్ విభాగంలో ఇండియా స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరింది. మొత్తంగా ఈ CWGలో భారత్ స్వర్ణాల సంఖ్య 13కు పెరిగింది.