బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' వేదికగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న దులీప్ ట్రోఫీ కోసం జట్లను ప్రకటించారు. ఈ టోర్నీలో సెంట్రల్ జోన్ జట్టు కెప్టెన్గా RCB బ్యాటర్ రజత్ పాటిదార్ను ఎంపిక చేశారు. RCB స్టార్ ఆటగాడు జట్టును విజయపథంలో నడిపించి ట్రోఫీ గెలిపిస్తాడని ఫ్యాన్స్ తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
క్రీడలు
దులీప్ ట్రోఫీ.. కెప్టెన్గా పాటిదార్


