హైదరాబాద్: 28°C
క్రీడలు

నీ విజయం భారత్‌కు గర్వకారణం: మోదీ

కామన్వెల్త్ క్రీడల్లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రజతం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడిని ప్రధాని మోదీ అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారత్‌కు గర్వకారణం అని తెలిపారు. నీరజ్‌తో పాటు కామన్వెల్త్‌లో పతకాలు సాధించిన ఇతర అథ్లెట్లపై మోదీ ప్రశంసలు కురిపించారు.