హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' పొందిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో అఫ్గాన్ ప్లేయర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఉన్నాడు. అలాగే, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలిచిన సెకండ్ ప్లేయర్‌గా నిలిచాడు.