టీ20ల్లో టీమిండియా స్టార్ కెప్టెన్ సూర్యకుమార్ తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి సిరీస్ విజయం లభించింది. వరుసగా ఇంగ్లండ్, ఐర్లాండ్పై ఓటములతో సతమతమైన అయ్యర్కు జింబాబ్వే సిరీస్ విజయంతో ఊరట లభించింది. కాగా జింబాబ్వేపై భారత్ రెండో అతిపెద్ద విజయాన్ని(90 పరుగులు) నమోదు చేసింది. 2024లో 100 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
క్రీడలు
శ్రేయస్ అయ్యర్కు తొలి సిరీస్ విజయం


