జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 17.5 ఓవర్లలోనే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో అభిషేక్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ తలో 2 వికెట్లతో రాణించగా.. తిలక్ వర్మ, దూబె, రవిబిష్ణోయ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది.
క్రీడలు
టీమిండియాదే T20 సిరీస్


