కామన్వెల్త్ గేమ్స్-2026లో పారా అథ్లెట్ ఝండూ కుమార్ భారత్కు తొలి పతకం అందించిన విషయం తెలిసిందే. హెవీవెయిట్ పారా పవర్లిఫ్టింగ్లో అతడు కాంస్య పతకం గెలిచాడు. ఈ నేపథ్యంలో పారా పవర్లిఫ్టర్ కోచ్ రాజిందర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగారు పతకం కోసం తాము వేసిన లెక్క తప్పిందని చెప్పాడు. సమాచారలోపం కూడా పతకం చేజారడానికి కొంత కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించాడు.
క్రీడలు
అంచనా తప్పడం వల్లే ఝండూకు గోల్డ్ మిస్..!


