తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' ఇవాళ థియేటర్లలో విడుదలైంది. పలు వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' కథను యథాతథంగా దించేశారని, కేవలం 50 శాతం కథ మాత్రమే తీసుకున్నామని మోసం చేశారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.
క్రీడలు
రిలీజైన రోజే 'జన నాయగన్'పై ట్రోలింగ్!


