TG: ఆసిఫాబాద్ జిల్లా చింతామానేపల్లి మండలం గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫోన్తో ఆడుకుంటుండగా అది ఒక్కసారిగా పేలడంతో లోకేష్ (14) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ముఖం ఛిద్రం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
క్రైమ్
పేలిన సెల్ఫోన్.. బాలుడు మృతి


