PLD: చిలకలూరిపేటలో బుధవారం ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జంతర్మంతర్లో శాంతియుత నిరసన చేపట్టిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేసి భాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
లాఠీచార్జిని ఖండిస్తూ చిలకలూరిపేటలో నిరసన


