పురుషుల హాకీ ప్రపంచకప్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనుంది. ఈ టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో 20 మంది సభ్యులతో భారత్ జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ సింగ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. పూల్ డిలో ఉన్న భారత్ ఆగస్టు 15న వేల్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. 17న ఇంగ్లండ్తో, 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది.
క్రీడలు
హాకీ వరల్డ్ కప్.. జట్టును ప్రకటించిన భారత్


