దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్జోన్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా, షామ్స్ ములానీ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. అయితే, టీమిండియా బ్యాటర్ సూర్యను సెలెక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సూర్యకు అవమానం జరిగిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
క్రీడలు
దేశవాళీ టోర్నీలో సూర్యకు అవమానం


