TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ZPHS వంటగదిలో గ్యాస్ లీక్తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంతో 450 మంది విద్యార్థులకు ప్రమాదం తప్పింది.
క్రైమ్
స్కూల్లో అగ్నిప్రమాదం.. 450 మందికి తప్పిన ముప్పు


