సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ చార్టర్డ్ అకౌంటెంట్(CA) ఏకంగా రూ.21 కోట్లు మోసపోయిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. గ్వాలియర్కు చెందిన CAను ఓ మహిళ వాట్సప్ ద్వారా సంప్రదించి.. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పింది. అతడికి నమ్మకం కలిగేలా ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆరు నెలల వ్యవధిలో రూ.21 కోట్లు టోకరా వేశారు.
క్రైమ్
అధిక లాభాల పేరుతో రూ.21 కోట్లు టోకరా


