అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర 2 శాతం కంటే ఎక్కువ పెరిగి నెల రోజుల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో ప్రస్తుతం బ్యారెల్ ధర 85 డాలర్లను దాటింది. ఇది ఇలాగే కొనసాగితే భారత్లో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
వ్యాపారం
నెల రోజుల గరిష్ఠానికి చమురు ధరలు


