హైదరాబాద్: 28°C
క్రీడలు

BCCI తొలగించిన భారత్ కోచ్‌లు వీళ్లే..!

టీమ్ ఇండియా ఇటీవలి పేలవ ప్రదర్శనలు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 2-0తో నిరాశాజనక ఓటమి, ఆపై ఇంగ్లండ్‌పై ఘోర పరాజయాల తర్వాత గంభీర్ కోచింగ్ వ్యవస్థపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీసీసీఐ మదన్ లాల్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ కోచ్‌లపై బీసీసీఐ వేటు వేసింది.