హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వేతో టీ20 సిరీస్.. రవి బిష్ణోయ్ ఎంట్రీ

జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్ కోసం టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి గాయానికి గురికావడంతో సెలెక్టర్లు బిష్ణోయ్‌కు అవకాశం కల్పించాడు. అలాగే, గాయపడిన పేసర్ హర్షిత్ రాణా స్థానంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.