ఇంగ్లండ్తో భారత్ ఇవాళ చివరి టీ20 మ్యాచ్లో తలపడబోతోంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. గత మూడు మ్యాచ్ల్లోనూ విఫలమైన వైభవ్ సూర్యవంశీని తప్పించి.. సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే, వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవి బిష్ణోయికి అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
క్రీడలు
చివరి టీ20.. టీమిండియాలో భారీ మార్పులు!


