హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ ప్రాక్టీస్‌పై మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్నారు. ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ కోల్పోవడంతో, జూలై 14 నుంచి ప్రారంభం కానున్న వన్డేలపై జట్టు దృష్టి సారించింది. ఈ క్రమంలో మాజీ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి విరాట్ ప్రత్యేకంగా సాధన చేసిన తీరును బంగర్ వెల్లడించాడు.