హైదరాబాద్: 28°C
క్రీడలు

'దూబే క్రీజులో ఉండగా స్పిన్నర్‌కు బౌలింగా?'

Advertisement

తొలి టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వ్యూహాలపై పార్థివ్ పటేల్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. శివమ్ దూబే లాంటి బ్యాటర్ క్రీజులో ఉండగా, స్పిన్నర్ లియామ్ డాసన్‌కు 19వ ఓవర్లో బంతిని ఇవ్వడం తెలివితక్కువ నిర్ణయమన్నాడు. స్పిన్నర్లను దూబే ఏ విధంగా భారీ షాట్లు ఆడతాడో ఆ మాత్రం అవగాహన లేదా? అంటూ ప్రశ్నించాడు. కనీసం IPL చూసైనా ఆ విషయం అర్థం చేసుకోవాలి కదా అంటూ చురకలు అంటించాడు.

Advertisement

Advertisement