ఇంగ్లండ్తో తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. వర్షం పడే ఛాన్స్ ఉన్నప్పుడు సాధారణంగా బౌలింగ్ ఎంచుకుంటారని, కానీ భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడానికి ఐర్లాండ్ సిరీస్ ఓటమే కారణమన్నాడు. ఆ సిరీస్లో ఛేజింగ్లో రెండు మ్యాచ్లు ఓడటం వల్లే భారత్ ఇక్కడ కొత్తగా ట్రై చేసిందని తెలిపాడు.
క్రీడలు
'ఐర్లాండ్ దెబ్బకే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది'
Advertisement
Advertisement
Advertisement


